Posts

Showing posts from May, 2024

Dr. B. R. Ambedkar 133rd Birth Anniversary.

Ambedkar Jayanti 2024:  On 133rd birth anniversary of the Father of Indian Constitution, Ambedkar Jayanti is an annual festival celebrated in India to commemorate the birth anniversary of Dr Bhimrao Ambedkar, also known as Babasaheb Ambedkar, who was an Indian jurist, economist, social reformer and politician and is best known as the chief architect of the Indian Constitution. Ambedkar Jayanti is observed on April 14 every year, which is his birth anniversary and on this day, people pay their respects to Dr BR Ambedkar by offering flowers, lighting candles and organising cultural events.  Dr. B.R,Ambedkar was one of the most important figures in Indian history. Born on 14 April, 1891 in the small town of Mhow, located in the present-day state of Madhya Pradesh, Ambedkar went on to become a prominent lawyer, politician, and social reformer who played a major role in India's struggle for independence and in the drafting of the Indian Constitution. He is widely regarded as the Fa...

75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా...

75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో … ఈరోజు జనవరి 26న మనం 75వ భారతదేశ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. రిపబ్లిక్‌ డే వేడకులకు మన దేశమంతటా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు , విద్యాలయాలు అంగరంగవైభవంగా మువ్వన్నెల జెండాలతో   ముస్తాబయ్యాయి. మువ్వన్నెల పతాక రెపరెపలతో , మిఠాయిల పంపకాలతో బాలల చిరునవ్వులతో  దేశమంతటా గణతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఇంతటి విశిష్టమైన గణతంత్ర దినోత్సవం గురించి తెలుసుకునేముందు మన స్వాతంత్ర్య మరియు గణతంత్ర దినోత్సవ చారిత్రక నేపథ్యం ఒకసారి గుర్తుచేసుకుందాం...             వ్యాపారం కోసం మన దేశానికి వచ్చిన బ్రిటీషువారు నాటి మనదేశ పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకుని, దేశంలోని రాజుల మధ్య అనైక్యతను ఆసరగా చేసుకుని క్రమంగా పట్టుసాధించారు. అనేక రాజ్యాలు, సంస్థా నా లుగా ఉన్న భారతావనిని , విభజించు పాలించు విధానం అవలంభించి, అధికారం హస్తగతం చేసుకున్నారు. దాదాపు 2 శతాబ్దాలకుపైగా బ్రిటీష్ వారి పాలనలో ఉన్న భరతమాతకు సుదీర్ఘ పోరాటం తర్వాత 1947 ఆగస్టు 15న విముక్తి లభించింది అని...

DETERMINISM IN GEOGRAPHY

The first approcah of geographical thinking on human – nature relationship is determinism. Environmentalism and Determinism have been used as synonyms with the simple definition that the natural environment is responsible for all human actions.Environmental determinists believe that ecological, climatic, and geographical factors alone are responsible for human cultures and individual decisions. Also, social conditions have virtually no impact on cultural development. Tracing its history, Greek and Roman scholars were the first to explain the physicalcharacteristics and character traits of different people and their culture.In the Greco-Roman era, regional studies were closely tied with the study of history. Aristotle explained the differences between Northern europe and Asian people  in the context of climate causes.He strongly advocated the progress of some countries is the result of their favaourable environmental conditions.       In the middle ages...

ఉపాధ్యాయ దినోత్సవం

నేడు సెప్టెంబర్ 5, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోదర ఉపాధ్యాయినీ - ఉపాధ్యాయ మిత్రులకు శుభాకాంక్షలతో... భారత దేశపు రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం  "సెప్టెంబర్ 5వ" తేదీన  మనం ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మొదట ఒక ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరి, ఎంతోమంది విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది, తన ప్రతిభా పాఠవాలతో అంచెలంచెలుగా ఎదిగి, మన దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవికి ఎన్నిక కాబడి ఉత్తమ సేవలందించిన రాష్ట్రపతులలో ఒకరిగా పేరుతెచ్చుకున్నారు. ఒక స్కూల్ టీచర్  రాష్ట్రపతి  కావడం మన దేశంలో ఉన్న మనలాంటి టీచర్లందరికీ ఎంతో గర్వకారణం. మన జీవితాల్లో ఉపాధ్యాయుల పాత్రను ఎంతో గొప్పదిగా మన సాంప్రదాయ జీవన విధానంలో ఎప్పుడూ గుర్తించి గౌరవించాము, ఇప్పటికీ కూడా గౌరవించబడుతున్నాము. ఎంతగా అంటే, 'ఆచార్య దేవో భవ’ అని మనం, గురువుని దేవుడితో సమానంగా చూస్తాము. ఎందుకంటే, సాధారణంగా పిల్లలు ఎదిగే సంవత్సరాలలో వారు తల్లిదండ్రుల దగ్గర కంటే కూడా, మన ఉపాధ్యాయుల దగ్గరే ఎక్కువ కాలాన్ని గడుపుతారు. తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు ...

ధరీత్రీ దినోత్సవం

ప్రకృతి – మానవాళి – ఆవశ్యకత                  భూమి, పృథ్వి, ధరణి…చాలా పేర్లు. మనకు కనిపించే సూర్య మండలంలోఉన్న తొమ్మిది గ్రహాలలో జీవకోటి మనుగడకు అనుకూలమైన ఒకేఒక్క గ్రహం. ఇక్కడ మనం అనే పదం ఉపయోగించడం జరిగింది. ఆ “మనం” అనే పదమే సమస్యకు మొదట బీజం. భూమి మానవ కేంద్రీకృతం అనే భావనలో మానవుడు బతుకుతున్నాడు. కానీ భూమి మీద ఉన్న సకల జీవకోటిలో మనుషులు కేవలం 0.01%, కానీ మానవుడు భూమికి, ప్రకృతికీ చేసే హాని అన్ని జీవ రాశులతో పోల్చితే 98% అని ఒక ప్రముఖ శాస్త్రవేత్త చెప్పడం జరిగింది.                    “ ప్రకృతిని కనుగొనడం ద్వారా, మీరు మిమ్మల్ని కనుగొంటారు. ” – మాగ్జిమ్ లగాకే.                 చాలా అందంగా రాసిన వాక్యం. ప్రకృతి మన చుట్టూ ఉన్న మొత్తం భౌతిక ప్రపంచం. దీనికి విస్తృత కోణంలో అర్ధం ఉంది. ఇందులో వాతావరణం, పర్యావరణ వ్యవస్థ, వృక్షజాలం, జంతుజాలం ...

ఓటు హక్కు ప్రాధాన్యత

ఎన్నికల సమయంలొ ఓటు వేయాలా ? వద్దా ? అని ఆలోచించొద్దు.        ఓటు వేయాలా ? వొద్దా అని ఆలోచించొద్దు…..అవి “ఎన్నిక”లు. అని అన్నారు ఒక ప్రఖ్యాత వక్త. ” ఓటు అనేది ప్రతీ పౌరుడి ప్రాధమిక హక్కు. మన ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడే బాధ్యత మనదే” అని హిల్లరీ క్లింటన్ చెప్తారు. బ్రిటీష్ పరిపాలన నుండి విముక్తిని పొంది, సొంత రాజ్యాంగాన్ని జాతికి అంకితం ఇచ్చుకున్న తరువాత 1951 ప్రజల పాతినిద్య చట్టం నుండి ఓటు హక్కును మనకు అందించారు. మనదేశం లో 1950లో ఎన్నికల సంఘం ఏర్పాటయింది. దేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది. 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ప్రకారం ఓటుహక్కును కల్పించారు. ఓటు ద్వారా తమను పరిపాలించే నాయకులను పౌరులు ఎన్నుకునే ప్రక్రియే “ఎన్నికలు”. దీనిలో ఓటు వేసే పౌరులనే “ఓటర్లు” అనడం పరిపాటి. 1952 మొదటి సాధారణ ఎన్నికల నుండి ఇప్పటికి17 సాధరాణ ఎలక్షన్స్ జరిగాయి.          జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు వచ్చిన ప్రతీ ఒక్కరూ ఓటరు గా గుర్తింపు పొందాలి. ” ఓటరు గా గర్వపడండి. ఓ...

భారత రాజ్యాంగ దినోత్సవం నాడు - సాంఘికశాస్త్ర దినోత్సవంగా జరుపుకోవడం ముదావహం

భారత రాజ్యాంగ దినోత్సవం, నవంబర్ 26న జరుపుకుంటారు, ఇది 1949లో భారత రాజ్యాంగాన్ని ఆమోదించడాన్ని సూచిస్తుంది. ఇది అధికారికంగా "సాంఘిక శాస్త్ర దినోత్సవం"గా పేర్కొనబడనప్పటికీ, సాంఘిక శాస్త్రాల రంగంలో దీనికి అపారమైన ప్రాముఖ్యత ఉంది. భారత ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన రాజ్యాంగం వివిధ సామాజిక శాస్త్ర విభాగాలతో అవినాభావ సంబంధం కలిగి ఉంది.  భారత రాజ్యాంగ దినోత్సవాన్ని సాంఘికశాస్త్ర దినోత్సవంగా జరుపుకోవడం అంటే సామాజిక శాస్త్రాలలో రాజ్యాంగం కూడా అంతర్భాగంగా ఉండటం కారణమని చెప్పవచ్చు. ఇది దేశానికి చట్టపరమైన మార్గనిర్దేశం చేయడమే కాకుండా అనేక సామాజిక, రాజకీయ మరియు ఆర్థిక సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. సాంఘిక శాస్త్రాలు సామాజిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, చరిత్ర మరియు చట్టం వంటి విభాగాలను కలిగి ఉంటాయి, ఇవన్నీ రాజ్యాంగంలో ప్రతిబింబిస్తాయి. భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, మరియు ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించే భారత రాజ్యాంగ ప్రవేశిక, రాజకీయ శాస్త్రం, సామాజిక శాస్త్రం మరియు ఆర్థిక శాస్త్రం నుండి కీలకమైన అంశాలను పొందుపరిచింది. 'సోషలిస్ట్' అనే పదం ఆర్థిక మరియ...